Monday, 27 July 2026 04:29:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మట్టి, ఇసుక అక్రమ రవాణా చేయు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని.... -జిల్లా కలెక్టర్ అనుదీప్ మైనింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

Date : 23 February 2023 11:28 PM Views : 633

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మట్టి, ఇసుక అక్రమ రవాణా చేయు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మైనింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అట్టి ఆదేశాలపై కదిలిన మైనింగ్, రెవెన్యూ అధికారులు రెండు రోజులుగా...భద్రాద్రి జిల్లాలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నా... మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పాల్వంచ మండల పరిధి, తోగ్గూడెంలోని ప్రముఖ క్వారీలో అక్రమంగా డ్రిల్లింగ్ చేస్తున్నారనే పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించి, ఒక టిప్పర్, ఒక బ్రేకర్, రెండు ప్రొక్లైన్ లను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఎ.డి జయ్ సింగ్ తెలిపారు.... అనుమతులు లేకుండా మట్టి, రాళ్లు, ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు, వాహనాలు సీజ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మట్టి, ఇసుక రవాణా జరిగే ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా దందా నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :