సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ టౌన్ నందు 222 బూత్ ,19 వార్డ్ నందు ఈ నెల 13న జరిగే నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో 3వ గుర్తు ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి యొక్క హస్తం గుర్తు పై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని వార్డ్ అధ్యక్షులు వల్లపు దాస్ కృష్ణ గౌడ్, హుజూర్ నగర్ నియజకవర్గం మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ సైధా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మరియు గడపగడప విస్తృత ప్రచారం నిర్వహించారు.ఇట్టి కార్యక్రమం నందు షేక్ నాగుల్ మీరా ,షేక్ మోయిన్, వల్లపు దాస్ వెంకటేశ్వర్లు,మీరా పాషా,రంగా,రాంబాబు,జానీ పాషా మరియు బూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin