Sunday, 26 July 2026 07:16:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంతరపంటగా కంది ఎంతో లాభసాటి... -ఏ డి ఏ సత్యనారాయణ

Date : 10 June 2023 01:23 AM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రము స్థానిక వ్యవసాయ కార్యాలయంలో అగ్రి అడ్వాయిజరీ బోర్డు ఛైర్మన్ లక్ష్మీపతి రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఏ ఓ ఇలియాజ్ అహమ్మద్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కదిరి సహాయ వ్యవసాయ సంచాలకులు సత్యనారాయణ హాజరయ్యారు. సత్యనారాయణ మాట్లాడుతూ వేరుశనగ రాయితీ విత్తనాన్ని, రైతులు సర్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు వేరుశనగ పంటలో ఏడు సాలల్లో అంతరపంటగా ఒక సాలు కందిని విత్తితే రైతులకు లాభసాటిగా వుంటుందని సూచించారు. ఈ సంవత్సరం 2023 అంతర్జాతీయ చిరుదాన్యాలా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రైతులు చిరు ధాన్యాలను సాగు చేసి, చిరుధన్యాల పంటలను ప్రోత్సాహించాలని కోరారు. అంతే కాకుండ తక్కువ నీటి ఖర్చుతో ఈ చిరుధాన్యాలను సులువుగా పండించే అవకాశం వుందని పేర్కొన్నారు. సబ్సిడి వేరుశనగ విత్తణాన్ని ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని కోరారు.అడ్వాయిజరీ బోర్డు చైర్మన్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతు విత్తన వేరుశనగ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరు విత్తనాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, సెరికల్చర్ టెక్నికల్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎంపీఈఓ లు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :