సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గానికి ఎంపికైన డాక్టర్ మట్టారాగమయి - ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసినరు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ , సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి డాక్టర్ మట్టా రాగమయి, దంపతులు ఇద్దరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర తన గెలుపు కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదాన్ని తీసుకున్నరు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోమ్ము చేయకుండా నువ్వు బాగా కృషిచేసి సత్తుపల్లి అభ్యర్థి గా అఖండ మెజారిటీ తో గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కో చైర్మన్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ...
-----------------------
Admin