సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించేలా ఆశీస్సులు అందజేయాలని కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు వేడుకున్నారు. ఈ మేరకు ఆయన సతీమణి విజయలక్ష్మి తో కలిసి గురువారం వేకువ జామునే సుప్రభాత సేవకు హాజరై, స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకుని తెలంగాణ భవన్ లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి హాజరయ్యారు. ఇరవై రెండేళ్ల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న టీఆర్ఎస్, జాతీయ రాజకీయ అవసరాల కోసం బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిందని అన్నారు. తెలంగాణ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చిన సీఎం కేసీఆర్. భారత దేశాన్ని కూడా సమూలంగా అభివృద్ధి చేసేలా. శక్తి సామర్థ్యాలు అందించాలని ఎంపీ వద్దిరాజు శ్రీవారిని వేడుకున్నారు....
-----------------------
Admin