Monday, 27 July 2026 05:22:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సమస్యల కోసం పోరాడే వారికి అవకాశం ఇవ్వండి... -బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 16 May 2023 12:59 AM Views : 519

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య ఎదురైనా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడేది ఒక్క బీఎస్పీ పార్టీ అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాలో పాదయాత్ర నిర్వహించి,ప్రతిరోజు వెయ్యి మందిని కలిసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఏ ఒక్క పార్టీ పోరాటం చేయడం లేదని,ప్రతీ సమస్యను భుజాన వేసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు.పార్టీలను చూసి ఓట్లు వేసే రోజులు పోయాయని,అది మంచి సాంప్రదాయం కాదని అన్నారు.నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వాటిని అధికారుల దృష్టి కి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేసే వారికి ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు.ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి డబ్బు మద్యం పంచి గెలవాలనుకునే వారికి ఈసారి గుణపాఠం చెప్పాలన్నారు. ఈకార్యక్రమంలో మాలోత్ వీరు నాయక్,భూక్యా శంకర్,రవికుమార్,రూప్ సింగ్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :