Monday, 27 July 2026 03:18:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆలూరు లో 32 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం పంపిణీ...

Date : 25 September 2023 12:49 AM Views : 557

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆలూరు మండల కేంద్రంలోని వివిధ గణేష్ మండపాల్లో అన్నదానల కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా 32 క్వింటల్లా 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని భావించి ఈ సారి నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాప్తంగా బియ్యం పంపిణీ చేస్తున్నానని పేర్కొన్నారు, యువకులు మంచి మార్గంలో పయనించి భక్తి శ్రద్ధతో గణపతిని పూజించి ఆయన ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.నియోజకవర్గం లోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవిధంగా ఆశీర్వదించాలని గణపతిదేవుని ప్రార్థించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలూరు మండల బి ఆర్ఎస్ అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కళ్లెం మోహన్, వైస్ ఎంపీపీ భోజళ చిన్నారెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మజి శ్రీనివాస్, ఎంపీటీసీ లక్ష్మీ మల్లేష్, సొసైటీ చైర్మన్ ఇస్సాపల్లి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు రేగుల రజనీకాంత్, మోతే శ్రీనివాస్, జై భీమ్ యూత్ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :