సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృశ్య రెండు ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను ఏర్పాటు చేసినట్లు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు పట్టణ ప్రజలకు అత్యవసరంగా ఇబ్బందులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు కామారెడ్డి పట్టణము విస్తరిస్తున్న కారణంగా రెండు ట్రాఫిక్ పెట్రోలింగ్ మోటార్ సైకిల్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ స్నేహపురి కాదని శ్రీరామ్ నగర్ వివేకానంద కాలనీ శ్రీనివాస్ నగర్ కాలనీ కలుపుకొని ఒక గ్లూకోస్ రెండు చేతులు 24 గంటలు అందుబాటులో ఉండేటట్లుగా ఏర్పాటు చేశామని తెలిపారు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎస్పీ ఆదేశాల మీదుగా చంద్రశేఖర్ రెడ్డి గారు పేర్కొన్నారు పట్టణంలో ఉన్న ముఖ్యమైన చౌరస్తాలలో ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అశోక్ నగర్ ఎక్స్ రోడ్ నిజాంసాగర్ ఎక్స్ రోడ్ పాత బస్టాండ్ రమారెడ్డి చౌరస్తా నుండి ఇంద్రనగర్ వైపు కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా సుభాష్ రోడ్ నందు ట్రాఫిక్ నీ క్రమబద్ధీకరించేందుకు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు ప్రజలందరూ పోలీసులు సేవలను వినియోగాధించుకోవాలని తెలిపారు పోలీస్ వారికి వివిధ నిర్వహణలో తప్పనిసరిగా సహకరించాలని పట్టణం సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ పోలీసులు అండ్ ట్రాఫిక్ పోలీసులు కూడా పాల్గొన్నారు
-----------------------
Admin