Monday, 27 July 2026 03:40:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అయ్యప్ప అన్నదానం కార్యక్రమంలో ఓ.డి.సి తహసీల్దార్, ఎస్ఐ కే. గోపీ ...

Date : 01 December 2022 12:49 AM Views : 942

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో (నవంబర్ 16 నుండి జనవరి 17 వతేది వరకు)63 రోజులు అయ్యప్ప భక్తులకు అన్నదానం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఓడిసి యువసైన్యం సేవకులు అన్నదానం ఏర్పాటు చేయగా,తహసీల్దార్ కునుకుంట్ల శ్రీధర్,ఎస్ఐ కే.గోపీ తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేసి,భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.... శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో ప్రతి యేటా నవంబర్ 30 వతేదిన వందలాది మంది మాలధారణ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడంతో పాటు రక్తదానం, పేదలకు చేయూత, కరోనా సమయంలో నిత్యావసర సామాగ్రి, భోజనాలు తదితర సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా ఓడిచెరువు యువసైన్యం నిర్వహించడం అభిననీయమని తహసీల్దార్ కునుకంట్ల శ్రీధర్, ఎస్ఐ కే. గోపీ కొనియాడారు. ఈసందర్బంగా యువసైన్యం సేవకులు బాబ్జాన్(లడ్డు)సోమల మోహనరెడ్డి,శ్రీనువాసులు, జహీర్, రవి, వీర, రమేష్ తదితరులు మాట్లాడుతూ.... శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయానికి మాట్లాడుతూ.... అయ్యప్పస్వామి ఆలయంలో సేవా కార్యక్రమాలకు అవకాశం కల్పించినందుకు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడుకు ధన్యవాదములు తెలిపారు.దాదాపుగా 260 మంది అయ్యప్ప భక్తులకు యువసైన్యం సేవకులు అన్నదానం ఏర్పాటు చేసారని తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :