సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తేదీన చేపట్టబోయే యువగళం పాదయాత్ర కు మద్దతుగా పట్టణంలో వెలసిన బాబయ్య దర్గా , ఆంజనేయస్వామిదేవాలయం, చర్చిలో ప్రత్యేక పూజలు, నిర్వహించి యువ గళం పాదయాత్ర ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగి విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇంచార్జ్ బికె. పార్థసారథి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్న పార్టీ నేతలు .ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రా స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గం స్థాయి, మండలస్థాయి , గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
-----------------------
Admin