Sunday, 26 July 2026 12:42:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అఖిలపక్ష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన పారిశుద్ధ కార్మికులు...

Date : 19 July 2023 05:22 AM Views : 420

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న కార్మికులను వెంటనే రెగ్యులర్ చేసి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు సైది రెడ్డి ఇంటిని ముట్టడి చేయుట జరిగినది .ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన కాడి నుండి ప్రతిరోజు గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న తమను పట్టించుకోవట్లేదు తమకు గవర్నమెంట్ పే స్కేల్ 19,500 ఇవ్వాలని అలాగే గత 30 40 సంవత్సరాలు చేస్తున్న కార్మికులను కూడా రెగ్యులరైజర్ చేసి ఆదుకోవాలని తెలియజేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించి వినతి పత్రం అందజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :