Sunday, 26 July 2026 03:37:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మన ఊరు మన ఎమ్మెల్యే పోస్టర్ ఆవిష్కరణ...

Date : 16 January 2025 09:32 AM Views : 481

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ నియోజకవర్గం లో ప్రతి కార్యకర్తలను కంటి రెప్పలా కాపాడుకుట సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆమనగల్ గ్రామంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవాలయంలో అర్చకులు రెంటాల సతీష్ శర్మ ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మన ఊరు మన....ఎమ్మెల్యే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను గడపగడపకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పల్లెలన్నీ రూపురేఖలు మారుస్తానన్నారు. అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆమనగల్ గ్రామంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవాలయంలో అర్చకులు రెంటాల సతీష్ శర్మ ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మన ఊరు మన....ఎమ్మెల్యే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను గడపగడపకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పల్లెలన్నీ రూపురేఖలు మారుస్తానన్నారు. అనంతరం ఆమనగల్లు, లక్ష్మీదేవిగూడెం గ్రామానికి సంబంధించిన మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను 15 మంది లబ్ధిదారుల చెక్కులను పంపిణీ చేశారు.సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి 12000,రైతు కూలీలకి 12000 అందిస్తున్నామని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు కోలాట ప్రదర్శనలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, పిసిసి సభ్యులు, చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు,గాయం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలికాంతారెడ్డి, పుట్టల కురుపయ్య, సీఐ వీరబాబు, ఎస్సై వెంకటేశ్వర్లు,ఆరి స్పందన రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లంపట్ల ప్రవీణ్ ,పిల్లల సందీప్, దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, వల్లంపట్ల అబ్రహం, కోలా సైదులు, పెరుమాండ్ల నగేష్,నార్ల అజయ్, కోల పెద్ద సైదులు, చింతకాయల వీరేందర్, వల్లంపట్ల వెంకన్న, వల్లంపట్ల జాను, కొడిదేల శంకర్, కొల్లి దిలీప్, సలికొలిమిలా బిక్షమాచారి, వాకిటి బిక్షం, ఎల్లయ్య, లొడంగి సైదులు, భయ్యా సైదులు, ముండ్ల గంగయ్య, పేర్ల శంకర్, వంగాల వెంకన్న, గౌరోజు అశోక్, తదితరులు పాల్గొన్నార...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: