Sunday, 26 July 2026 02:38:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లా స్థాయి జాతీయ సమగ్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది....

Date : 17 November 2022 11:20 PM Views : 425

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : బుక్కపట్నంలో జిల్లా స్థాయిలో జాతీయ సమగ్ర అవగాహన సదస్సు, శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం డైట్ కళాశాల నందు జిల్లా లీడ్ బ్యాంక్ కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఆర్. బీ. ఐ అదేశాల మేరకు జిల్లా స్థాయి జాతీయ సమగ్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు నివారణ గురించి జిల్లా సైబర్ క్రైమ్ సెల్ ముఖ్య అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతు ప్రతి ఒక్కరు సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి ఉండాలని,ఒక వేళ సైబర్ నేరాలకు గురైన అయినచో 1930 టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఆన్ లైన్ పోర్టల్ https/cyberpolice.nic.in లకు పిర్యాదు నమోదు చేసుకోవాలని తెలపడం జరిగింది. అలాగే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యమ్ సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు సేవల పైన మీకు ఏదైనా సమస్యలు ,ఇబ్బందులు ఉన్నచో ముందుగా బ్యాంకు మేనేజర్ కి తెలియజేయాలని,సమస్య పరిష్కారం కానిపక్షంలో బ్యాంక్ అంబుడ్స్ మన్ లేదా ఆర్.బీ.ఐ అంబుడ్స్ మన్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 14448 లేదా ఆన్ లైన్ పోర్టల్ https.//cms.rbi.in లో నమోదు చేసుకోవాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ డి.ఆర్.ఎం రాంప్రసాద్ రెడ్డి ,డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ హరినాథ్ రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్, రూడ్ సెట్ డైరెక్టర్ లోక్ నాథ్ , ఇతర అన్ని బ్యాంకుల అధికారులు డ్వాక్రా సంఘ సభ్యులు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం పుట్టపర్తి డైట్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :