సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి దరఖాస్తు చేసిన తంబర్ల నరసింహారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- జూలూరుపాడు మా ఈనామ్ భూమి మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ కలెక్టర్ గారిని వేడుకుంటున్న దళితులు.. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామం గుండెపుడి రెవెన్యూ లో గల 253 ఈ1 సర్వే నెంబర్ ఈనామ్ భూమి దళితులైనా మాది,మా గ్రామానికి చెందిన వ్యక్తి గతంలో తప్పుడు పత్రాలు సృష్టించి అదేవిధంగా ట్యాంపరింగ్ చేసి 2000 సంవత్సరంలో మా తాతలకు తండ్రులకు మాకు తెలియకుండా భూస్వామి అయినటువంటి ఆ వ్యక్తి మా ఇనాం భూమిని తన పేరు మీద పట్ట చేయించుకున్నాడు అదే కాకుండా సదర్ వ్యక్తి అతని కుమారుడు కలిసి మాపై అక్రమ కేసులు బనాయించి మమ్మలను పోలీసు స్టేషన్లా చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పిస్తూ మమ్మల్ని మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తిలపై చర్యలు తీసుకొని మా ఇనం భూమి మాకు ఇప్పించండి మహాప్రభో అంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన వెంగన్నపాలెం చెందిన బాధిత దళిత కుటుంబ సభ్యులు....
-----------------------
Admin