సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సత్య సాయి జిల్లాలోని అన్ని మండలాలలో104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలోని ఉద్యోగుల పిలుపులో భాగంగా ఆరవ రోజు శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది 104 ఉద్యోగుల ను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని 104 ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న రెండు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని బఫర్ ఉద్యోగులకు బకాయి ట్రావెలింగ్ అలవెన్స్ వెంటనే చెల్లించాలని బదిలీల సౌకర్యం కల్పించాలని మూడు నెలలకు ఒకసారి ఉద్యోగులు యాజమాన్య ప్రతినిధులతో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించాలని ఈ డిమాండ్లతో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని మలక వేముల డ్రైవర్ ప్రవీణ్ మరియు డిఇఓ విష్ణు మరియు పుట్టపర్తి 104 సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు తెలిపారు...
-----------------------
Admin