సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు mlc తీన్మార్ మల్లన్న రేపు రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునివ్వడం జరిగింది టి ఆర్ పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు జిల్లాలో టి ఆర్ పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 65% మంది బీసీ ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యాంగబద్ధంగా మనం హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలే ప్రామాణికంగా ఉంటాయి కనుక స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం ఇందులో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు విద్యాసంస్థలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అందరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ brs బిజెపి పార్టీలో తమ ద్వంద వైఖరిని వీడి రాష్ట్రంలోని బీసీ ప్రజల కోసం అన్ని పార్టీలు నిజాయితీగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి షెడ్యూల్ 9 అమలు జరిగే విధంగా రాజ్యాంగ సవరణ గవర్నర్ ఆమోదం తర్వాత పార్లమెంటులో ఆమోదించుకొని బీసీలకు హక్కుగా రావలసిన 42 శాతం రిజర్వేషన్ కోసం నిజాయితీగా పోరాటాలు చేస్తేనే మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తారు లేదంటే బొంద పెడతారు జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున రేపటి బందును విజయవంతం చేయాలని రవి పటేల్ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గండు కరుణాకర్ సామల చంద్రశేఖర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు
-----------------------
Reporter