Sunday, 26 July 2026 03:55:16 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కల్మలచెరువులో ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి...

Date : 15 September 2023 03:01 AM Views : 303

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం,కల్మలచెరువు గ్రామంలో, ఇటీవల ట్రాక్టర్ బోల్తా పడి ప్రమాదం జరిగిన కుటుంబాలను,కోదాడ మాజీ ఎమ్మెల్యే టి పి సి సి ఉపాధ్యక్షురాలు,ఉత్తమ్ పద్మావతి రెడ్డి పరామర్శించారు.ఈ ప్రమాదంలో మరణించిన బిల్లా మనిషా W/● సైదులు కుటుంబాన్ని పరామర్శించి,వారికి అన్ని విధాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కల్మలచెరువు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసాల యోహాన్ , గ్రామ సర్పంచ్ మూలగుండ్ల విజయ సీతారాం రెడ్డి , గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారాం రెడ్డి ,మాజీ జెడ్పిటిసి బచ్చలకూరి మట్టయ్య ,మాజీ ఎంపీటీసీ గుండ్ల సత్యనారాయణ రెడ్డి , మాజీ అధ్యక్షులు గుండ్ల ఆది రెడ్డి గరిడేపల్లి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చలకూరి కృష్ణ ,వార్డు నెంబర్లు గుండ్ల అనిల్ రెడ్డి , అమరవరపు నాగేష్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్రేడ్డి వెంకటరెడ్డి, సీతారాంరెడ్డి, యాతం గోవింద్,అమరవరపు మంగయ్య, బొల్లాగాని సైదులు,మట్టయ్య అమరవరపు సైదులు, మీసాల లక్ష్మీనారాయణ, సప్పిడి రాంబాబు, ఆనందరావు,వినోద్, రఘు,నాగయ్య,బిళ్ళ పాపయ్య,మీసాల రాంబాబు,బాతుల సైదులు,పప్పుల రాజు,మీసాల సైదులు,వెంకన్న,మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :