Monday, 27 July 2026 06:32:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సి పి ఎం జిల్లా కార్యదర్శిని పార్టీ నుండి సస్పెండ్...

Date : 15 November 2023 01:32 AM Views : 308

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పార్టీ ఆఫీసులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సిపిఎం పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నందున సిపిఎం పార్టీ నుండి జిల్లా కార్యదర్శి రవి నాయక్ ను బహిష్కరణ చేస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి హాజరైన ఆయన మాట్లాడుతూ గత మహాసభ నుండి పార్టీ పనిలో లేకుండా సొంత పనులు చేసుకుంటూ నేడు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూన్నందున పార్టీ నుండీ బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరపు పాండు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపీ సీపీఎం జిల్లా కమిటి సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టేపు సైదులు, పాండు నాయక్, షేక్ యాకోబు హుజూర్ నగర్ మండల కార్యదర్శి పోషణబోయిన హుసేన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. రాంబాబు పట్టణ నాయకులు శీలం శ్రీను, పాశం వెంకట నారాయణ,యలక సోమయ్య, రణమీయా, రామ్మూర్తి ,కొదటి సైదులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: