సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో మండల ప్రత్యేక అధికారి రమేష్ వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి వచ్చిన పాఠ్య పుస్తకాలను సామాగ్రిని పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య పనులను గుర్తించి ముందుకు తీసుకెళ్లాలన్నారు ఇందులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పోలప్ప, మండల విద్యాధికారి ఖాదరవల్లి భాష ,హౌసింగ్ ఏఈ హరినాథ్ రెడ్డి , ఐసిడిఎస్ సూపర్వైజర్ జయమ్మ, సూపర్వైజర్ విజయ్ కుమారి పాల్గొన్నారు....
-----------------------
Admin