Sunday, 26 July 2026 11:25:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడి టీచర్లు, ఆయాలు, వినతి పత్రం...

Date : 12 July 2023 08:48 AM Views : 450

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : అంగన్వాడి టీచర్లు ఆయాలు నల్ల వస్త్రాలు ధరించి స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి దుబ్బ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నూర్జాన్, ఈ .రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడి టీచర్స్ ఆయాల్లో సమస్యలు పరిశీలించాలని ఎన్నోసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్టు అధికారులకు ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించినారు.అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని ,పిఎఫ్ ,ఈఎస్ ఈ అమలు చేయాలని అమలు జరిపాలని హెల్త్ స్కీంను ప్రకటించి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి పెన్షన్ సదుపాయం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్కు ఐదు లక్షల ఆయాలకు మూడు లక్షలుఇవ్వాలని ,10 సంవత్సరాల నుండి బకాయి ఉన్న డి ఏ డి ఏ లను చెల్లించాలని అధికారుల వేధింపులను నిరోధించాలని వారు కోరారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు ,ప్రధాన కార్యదర్శి స్వర్ణ ,సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వై గంగాధర్, సిఐటియు నాయకులు కే. రాములు అంగన్వాడీ యూనియన్ నాయకులు చంద్రకళ, వాణి ,సూర్య కళ ,జ్యోతి ,గోదావరి, యమున ,లక్ష్మి తదితరులతో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :