సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపరెడ్డి పల్లి మండలం జానకిపురం గ్రామం పరిధిలో అత్యధికంగా మద్యం రవాణా చేస్తూ సుమారు నాలుగు లక్షల విలువచేసే మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు... దమ్మపేట కు చెందిన ఒక వ్యక్తి 3,93,600 రూపాయల విలువ కలిగిన 60 కేసుల క్వాటర్ మద్యం సీసాలను తీసుకొని వెళ్తుండగా జానకీపురం గ్రామ శివారులో SI షాహీన తన సిబ్బందితో కలిసి వాహనములు తనిఖీ చేస్తూ ఉండగా దమ్మపేట మండలానికి చెందిన వ్యక్తి అనుమానస్పదంగా వ్యవహరించగా తన్ను అదుపులో తీసుకొని పొలీస్ స్టేషన్ కీ తీసుకొని వచ్చి అతని వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి తనను విచారించగా తాను మద్యం రవాణా చేస్తున్నారని నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేయనైనది.... అన్నపురెడ్డిపల్లి మండలంలో ఎంతో చాకిచక్కంగా తమ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్న ఎస్సై ఎస్ డి షాహినా ను గ్రామ ప్రజలు మరియు తోటి ఉద్యోగస్తులు ఎంతగానో అభినందిస్తున్నారు...
-----------------------
Admin