సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం శివారు అటవీ ప్రాంతంలో విశ్వసినీ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6మందిని అదుపులోకి తీసుకోగా ఒకరు పరార్ అయ్యారు. వారి వద్ద నుండి 23వేల రెండు వందలనగదు స్వాధీనం చేసుకున్న బూర్గంపాడు పోలీసులు. సెల్ ఫోన్స్ , 3 బైక్స్ స్వాధీనం చేసుకుని పేకాటరాయుళ్లను పోలీస్ స్టేషన్కు తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .ఇటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన బూర్గంపాడు ఎస్ఐ సంతోష్....
-----------------------
Admin