సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖానాపురం పార్టీ కార్యాలయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకరాలు వైయస్ షర్మిల ఆదేశానుసారం వైయస్సార్ టిపి అధికార ప్రతినిధి మరియు ఖమ్మం జిల్లా పరిశీలకులు పిట్ట రాంరెడ్డి అధ్యక్షతన ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జి తుంపాల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో Y.S.R తెలంగాణ పార్టీ ఖమ్మం నియోజకవర్గం నియోజకవర్గం ఖమ్మం నగర కమిటి ,ఖమ్మం నగర మైనారిటీ కమిటి , సేవాదళ్ విభాగము , నియోజకవర్గం లీగల్ సెల్ , ఖమ్మం రైతు విభాగము , ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం నగర యువజన కమిటి , ఖమ్మం నియోజకవర్గం మహిళా కమిటీ , నియోజకవర్గం ఖమ్మం నగర విద్యార్థి విభాగము , ఖమ్మం నగర SC విభాగము కమిటీ , నియోజకవర్గం ఖమ్మం నగర S.T. కమిటీ లను వేసి నియమక పత్రలను అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ టిపి పార్టీ లో కష్టపడి పని చేసే వారికి ప్రధానత ఉంటుందని అలాగే పార్టీని నమ్ముకున్న వారికి వెన్నంటూ ఉండి భద్రత కల్పిస్తుంది అన్నారు . ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ ఒక అభివృద్ధి కొరకు పాటుపడాలని అలాగే పార్టీ యొక్క కార్యకలాపాలలో చురుకుగా పాల్గొని తమ వంతు పాత్ర పోషించాలని కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్, బీరెల్లి శ్రీనివాస రెడ్డి , ఆలస్యం సుధాకర్, మర్రి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి, ఆలస్యం రవి, యూత్ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, పత్తిపాటి అప్పారావు, సేవాదాల్ విభాగం ఉదయ్ కుమార్, జక్కుక కరుణాకర్, sk నజీర్, లీగల్ సెల్ శాంతయ్య, వివిధ కమిటీల సభ్యులు , తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin