సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలోనిబురుగడ్డ గ్రామానికి చెందిన తురక మట్టయ్యకు ముగ్గురు కుమారులు,2019 లో చిన్న కుమారుడు తూరక గోపాల్ కృష్ణ వయసు 32 సం.రాలు అను అతనికి జగ్గయ్యపేట కు చెందిన భవానీ తో వివాహం జరిగింది.కానీ పిల్లలు కలగలేదు.తేదీ 29.6.23 రోజున భవానీ భర్తతో గొడవపడి, అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.మరుసటి రోజు మృతుడు గోపాల్ కృష్ణ తన భార్యను తీసుకొని రావడానికి వెళ్లగా అక్కడ భవానీ మేన మామ దేశగని వెంకటేష్, అతని తల్లి అప్పమ్మ మృతుని తిట్టి అవమానించారు అని అట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హుజూర్ నగర్ పట్టణ శివారులోని పోతిరెని కుంట కట్టపై వేప చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయి నాడని మృతుని తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు....
-----------------------
Admin