సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో ములుగు జిల్లాకు చెందిన ఎస్టీ గిరిజన కుటుంబాలకు చెందిన వారము అని, మేము గత 30 సంవత్సరాల నుండి పట్టు పరిశ్రమ సంబంధించిన టస్కర్ పంట వేసుకుంటమని అని 50 కుటుంబాలు సాంప్రదాయ పంటగా వేసుకొని జీవనం కొనసాగించడం జరుగుతుందఅని . కావున మేము గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మెమోరడం ఇవ్వడం జరిగింది కలెక్టర్ కృష్ణ ఆదిత్య సారు మాకు టస్కర్ ల్యాండ్ ను సర్వే చేయించారు, కానీ అందులో కొంతమందికి మాత్రమే కోడు పట్టాలు రావడం జరిగింది కావున సాగులో ఉండి సర్వే జరిగినటువంటి భూములకు బోడుపట్టాలు ఇవ్వగలరని కోరుతున్నాము...
-----------------------
Admin