సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ కాటారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అనంతరం యువకులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆయనతోనే ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తుందని మాకు విశ్వాసం ఉంది కనుక టిఆర్పి పార్టీలో చేరడం జరిగింది తీన్మార్ మల్లన్న గారు విద్య వైద్యం సత్వర న్యాయం భూమిలేని పేద రైతులకు రెండు ఎకరాల భూమి ఇలాంటి అంశాలతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలుసుకొని ప్రభుత్వాన్ని 2028లో ఏర్పాటు చేస్తామని దానికి మా వంతుగా శక్తివంతెన లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ పార్టీలో చేరిన యువకుల అందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడాలని సమస్య ఎక్కడున్నా మన పార్టీ కార్యకర్తలు ముందుండాలని అందరిని కలుపుకొని పోతూ క్షేత్రస్థాయిలో వాటిని బలోపేతం చేస్తూ నిజాయితీగా పని చేయాలని రాబోవు రోజుల్లో టీఆర్పీ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తూ రాజకీయ అవకాశాలు లభిస్తాయని కష్టపడి పని చేయాలని తల్లి పటేల్ కోరారు ఈ కార్యక్రమంలో బొడ్డు తరుణ్ తో పాటు కాటారం కార్యకర్తలు మరియు జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్ గండు కరుణాకర్ సామల చంద్రశేఖర్ బండి సునీల్ ఎండి సలీం పాషా పాల్గొన్నారు
-----------------------
Reporter