సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం లో BRS ముఖ్య నాయకులను ఆత్మీయంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు క్షేత్ర స్థాయిలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు ,కలిసి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త తనవంతు కృషి చేయాలని చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో, జంగాల, ఉమా మహేశ్వర రావు, జంగాల ,శ్రీనివాసరావు, భారత, రాంబాబు, భుపతి, నరసింహారావు, చల్లా, రాంబాబు, కొత్తపల్లి, లక్ష్మణరావు, నీలం, నరసింహారావు, కొండేటి, నరసింహరావు, తిరునహరి ,రంగారావు, రేగుల గడ్డ, రాంబాబు, ఇటుకుల సత్యం, మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin