Monday, 27 July 2026 10:36:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటరుగా పి.రఘు...

Date : 02 August 2023 01:23 AM Views : 408

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా అచ్చంపేట మండలం దుబ్బతండా గ్రామానికి చెందిన పి.రఘును నియమిస్తూ మంగళవారం కాంగ్రెస్ ఎస్టీ సెల్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ ఆదేశాలు జారీచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, నాగర్ కర్నూల్ డీసీసీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా రఘు నాయక్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు, బెల్లయ్య నాయక్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న రఘు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పదవి రావడానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అని కొనియాడారు. కరడు గట్టిన గిరిజన వాది రఘు. కరుడుగట్టిన గిరిజన వాది రఘు అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కొనియాడారు. మంగళవారం పార్టీ పదవి వరించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు తెలిసిన వారుగా అదేవిధంగా గిరిజన సమస్యలపై గళం ఎత్తిన గిరిజన నాయకుడిగా ఎంతో అపార అనుభవం రఘుకు ఉందని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, పీసీసీ సభ్యులు బాబర్ ఖాన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్, ఎస్టీ సెల్ తాలూకా అధ్యక్షులు శీను నాయక్, యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖదీర్, రాజు నాయక్, సూర్య నాయక్, గోపాల్ నాయక్, రఘు నాయక్, రాజు నాయక్, శ్రీను నాయక్, మోహన్ నాయక్, గోపాల్ నాయక్, సంజు నాయక్, మేఘ్య, రమేష్, ముబారక్, హరినాయక్ లక్ష్మణ్ కుమార్ సంతోష్, రాము, సంతోష్, సుమన్, బాబు నాయక్ రమేష్ రాజు, శీను, శంకర్ నాయక్, సురేష్, శంకర్, శీను, రమేష్, నాయక్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :