Monday, 27 July 2026 10:36:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజాపోరుకు పల్లెలన్నీ కదలాలి... టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్...

Date : 08 July 2023 09:51 AM Views : 449

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : వెలిజర్ల గ్రామంలో నుతన కాంగ్రెస్ గ్రామ కమిటీ.... ప్రజాపోరుకు పల్లెలన్నీ కదలాలి అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఫరూక్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శన్ ఆధ్వర్యంలో వెలిజెర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, గ్రామ మాజీ ఎంపీటీసీ నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెలిజర్లలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షుడు వాడ్యాల శ్రీనివాస్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మట్ట వెంకటేష్, ఉపాధ్యక్షులు. సాకలి కృష్ణ వట్టల మహేష్ హరిచంద్ర ఈరమోని శివ, ప్రధాన కార్యదర్శి. పాతలావత్ రమేష్, సహాయ కార్యదర్శిలు బాల్ నర్సింహా, కందురి ముకుంద గౌడ్, అనిమి చిన్న శివరాజు గౌడ్, తుప్పరి వెంకటేష్ కోశాధికరి పెద్ద వెంకటయ్య, సహాయ కోశాధికారులు జన్మల యాదయ్య , డోదలనవీన్, కమిటీ మెంబర్స్ తుప్పరి శేఖర్, దామర్ల యాదయ్య, దొడల శ్రీనివాస్ యాదవ్, అన్వర్, డిప్యూటీ సర్పంచ్ రామోనిరాజు, వార్డుమెంబర్ కటికల తిరుపతయ్య, దిర్శనం వెంకటేష్, దిరిసినం పెంటయ్య, వడ్డు మెంబర్ జాంగారి జంగయ్య, వడ్డు మెంబర్ దిరిసినం లావణ్య, వెంకటేష్ బాబు, నాయక్, సాకలి రమేష్, సాలె ప్రదీప్, రఘు, వాల్యా నాయక్, వెంకటయ్య, మట్ట సురేష్, బొల్లాకాడి నరసింహ, బండి జగయ్య, సకలి రమేష్, సకలి ఆంజనేయులు, సకలి చెన్నయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. రాబోయే రోజులు అత్యంత కీలకమైనవని ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసీ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: