సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ ఇందిరా కాలనీ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదర్శమహిళామూర్తుల సమక్షంలో యువసేన అనాధ శరణాలయం వారికి నిత్యవసర వస్తువులు బియ్యం , పప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె డబ్బాలు, రోజువారి వాడుకునే వస్తువులు అనాధ పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, ఇవ్వడం జరిగింది, పాల్వంచ పట్టణంలో నీ ఆదర్శ మహిళ సేవ సంఘం ఫౌండర్ మరియు అధ్యక్షురాలు కంచర్ల విమల. ఈ సేవాకార్యక్రమం...ఒక స్త్రీ మూర్తి కన్న కల సాకారం చేసేందుకు ఎందరో మహిళల సహకారం వర్ణణాతీతం, కల్మషం లేని చిరునవ్వులు... కరుణతో నిండిన హృదయాలు... ఈ సేవాకార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజర్ టీం లీడర్స్, బచ్చు హరీష, కొప్పరపు నాగ, విజయ, గీత, బొడ్లయిందిరా, దుర్గ, శ్రీలత, అతిథులుగా వచ్చినవారు పెండ్యాల రోజా లక్ష్మి, సంధ్యారాణి, ముక్క పార్వతి, వల్లకట్ల వాణి, దానం స్వప్న, భువన, కంటాల విశ్వాంబరి, నిర్మల, ఉమా, రమ, సుజాత, నీలిమ, దండు విజయ, ఈశ్వరి, స్వాతి మరియు ఆదర్శ సేవా సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin