Sunday, 26 July 2026 11:51:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పి వై ఎల్ జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు...

Date : 24 June 2023 11:34 PM Views : 670

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా కార్యాలయం కుమార్ నారాయణ భవన్ లో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు బి కిషన్ అధ్యక్షత వహిం చి ముఖ్య వక్త పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ప్రదీప్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం వచ్చి మన యువతకి ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఒక ఉద్యోగం రాలేదు అన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నేటికీ అమలు కాలేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరు అచ్చే దిన్, మరొకరు బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న పోస్టుల ను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యవసర సరుకులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై వచ్చే నెల మూడున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సృజన్, స్థాయిలు,గంగాధర్,బోజేo దర్, రవి,యు రవి, మోహన్, రాజారాం తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :