సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : సుజాతనగర్ లో దోంగల కలకలం వరుస దోంగతనాలతో దోంగలు రేచీపోతున్నారు. గతంలో ఏప్పుడు లేని దోంగతనాలు ఒక ఏడాది కాలం నుండీ వరుసగా ఏక్కువ దోంగతనాలు సుజాతనగర్ మండలం లో జరగడం జరుగుతుంది. ఏడాది కాలంలో గుడి లో రేండు సార్లు 3 ఇళ్ళలో చోరీ జరిగినాయి. నిఘా వ్యవస్థ శూన్యం అని ప్రజలు అరోపీస్తున్నారు. 17 వ తేదీ అర్దరాత్రి సమయం లో సింగభూపాలం వేళ్లే దారి లో వేంచర్ లో నివాసం ఉంటున్న ముక్తక్ అహ్మద్ అనే ఇంటిలో ఏవరు లేని సమయం లో దోంగలు ప్రవేశించి ఇరవై తులాల బంగారం ఏత్తుకుపోయారు బాధ్యతుడు స్థానిక పోలిసు స్టేషను లో ఫిర్యాదు చేయ్యగా ఇ కేసు పై విచారణ జరుగుతుంది. గతం లో కూడ నర్రా రామకృష్ణ ఇంట్లో కూడ బంగారం చోరీ జరిగింది . ఇల వరుస దోంగ తానాలు జరగడం తో ప్రజలు ఒక్కసారిగా భయబ్రంతులు అవుతున్నారు. ఇప్పటీకైనా అధికారులు నిఘ వ్యవస్థ పేంచి దోంగతనలని ఆరికట్టలని మండల ప్రజలు కోరుతున్నారు....
-----------------------
Admin