సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం తంగేడుకుంట గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు స్కూల్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు అధ్యక్షతన 74 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖుల యొక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి మువ్వెన్నల జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. అలాగే రమేష్ బాబు మరియు ఉపాధ్యయులు మాట్లాడుతూ మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మరియు గణతంత్రాన్ని తెచ్చిన ప్రముఖుల యొక్క త్యాగాలను విద్యార్థులు కు వివరించడం జరిగింది. అదేవిదంగా ఈ సారి పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఎవరైతే ప్రథమ, ధ్వితీయ, తృతీయ స్థానాలలో మార్కులు సాధిస్తారో వారికీ గ్రామ సర్పంచ్ అభిదాభాను&రఫీ ఖాన్- 5116, రమేష్ బాబు- 3116, అస్లాం ఖాన్ -1116, జయసింహా -1116, మధు- 1116,మద్దకవారిపల్లి సుధాకర్ -1116,సూర్యం రెడ్డి -1116, లక్ష్మిపతి రెడ్డి -1116,ఆటో వెంకటరమణ -1116, చింతా మూర్తి -1116 చొప్పున ప్రథమ స్థానం సాధించిన వారికీ -6500 ధ్వితీయ స్థానం -5500 తృతీయ స్థానం -4500 రూపాయలు ను ప్రోత్సహక బహుమతి గా ఇస్తామని చెప్పారు....
-----------------------
Admin