సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : సీతంపేట లో వై ఎస్ జగన్ చేపట్టిన ఆసరా వారోత్సవాలు సందర్భంగా శాసన సభా సభ్యురాలు శ్రీమతి కళావతి ప్రసంగిస్తూ మహిళల పై జగనన్న చూపే ఔ దార్యం ప్రసంశ నీయమైనదని మాటల్లో చెప్పటమే కాదు చేతల్లో కూడా మహిళల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు దూసుకొని వెళుతున్నారు.ఎవ్వరూ చేయని విధంగా నిస్పక్ష పాతంగా సేవలు చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు.జగన్ అంటూ ఆమె అన్నారు. ఆసరా 4 వ విడత లో సుమారు 10,503 మంది సహాయక సంగాల సభ్యులకు సుమారు 5.33 కోట్ల రూపాయలు వారి కాతాల్లో జమ చేశారు ఇంతా చూసాక మనకి అనిపించదు జగన్ అక్కా చెల్లెమ్మ లకి తను ఎంత ఆసరా గా ఉంటున్నారా అని అంటూ జగన్ సార్ నీ వేనోళ్ల పొగిడారు కలావతమ్మా ఈ ఆసరా కార్యక్రమంలో అధికారులు డ్వా క్రా మహిళలు పలువురు పెద్దలు పాల్గొని జయప్రదం చేశారు...
-----------------------
Admin