సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గావు చలో ఘర్ చలో అభియాన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరోసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు దళిత మోర్ఛ పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం సీనియర్ నాయకులు కలిగోట గంగాధర్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్ కలిగోట ప్రశాంత్ కిరణ్ కార్తీక్ సింగ్ రాజ్ కుమార్ ఉదయ్ గౌడ్ ఖందేశ్ ప్రశాంత్ పల్లె శ్రీను రాము పీర్ సింగ్ తూర్పు రాజు మహిళ నాయకులు స్వభావిక గౌడ్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin