Sunday, 26 July 2026 12:24:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైసిపి కార్యకర్తలతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి....

Date : 23 October 2022 12:16 AM Views : 593

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల్ దేవర చెరువు మండలం వైసిపి కార్యకర్తలతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్థానిక ఐటిఐ కళాశాల ప్రాంగణంలో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ రూపురేఖలే మార్చేస్తున్నట్లు చెప్పారు. పూరి గుడిసెలు, కారుతున్న ఇల్లు లేకుండా పక్కా ఇల్లు నిర్మించేందుకు అవకాశం వచ్చిందని ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 23 వేల పక్కా గృహాలు మంజూరైనట్లు చెప్పారు వీటిని నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రెండో విడతలో మరిన్ని ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పొరుగు నియోజకవర్గ ప్రజలు కూడా పుట్టపర్తి నియోజకవర్గం లో ఏదో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోతుందని మన వైపు చూసేలా ఇక్కడ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఓబుల్ దేవర చెరువు మండల పరిధిలోవైయస్సార్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సమావేశానికి ముఖ్య ఉద్దేశం వైయస్సార్ పార్టీ మండల కమిటీ లో కూడా ఒక అధ్యక్షుడు ఇద్దరు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ముగ్గురు కోశాధికారి ఒక్కరు కార్యదర్శులు ఐదు మంది కార్యవర్గ సభ్యులు 15 మంది తో 30 మంది సభ్యులతో మండల కమిటీ నిర్ణయించారు రాబోయే 2024 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు నాయకులకు గ్రామ అధ్యక్షులకు రాబోయే ఎన్నికలకు మనం సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు.వైఎస్ఆర్ పార్టీ మండల కమిటీ 30 మంది సభ్యులు లో ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు 50% అంటే 15 మందికి30 మంది ఉండాలి మిగిలిన 15 మంది సభ్యులు అన్ని సామాజిక వర్గాలకు కులాలు కలుపుకొని కమిటీ ఏర్పాటు చేయాలి మండల కమిటీలు మొత్తం 30 మందిలో మహిళలు కు కూడా 10% అంటే ముగ్గురికి ఈ కమిటీలు కలుపుకోవాలి . ఈ కార్యక్రమంలో ఓబుల దేవర చెరువు జడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: