Sunday, 26 July 2026 08:12:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మార్నింగ్ వాకార్స్ తో ముచ్చటించిన పొంగులేటి...

Date : 23 August 2023 08:24 AM Views : 419

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ ను, క్రీడాకారులను మంగళవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ముచ్చటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రజలను కలుసుకొని వారి ఆవేదన, మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మార్నింగ్ వాక్ కు రావడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గత 9 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న పార్టీపై ఆగ్రహవేషాలతో ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఎలాగైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదైతే జరుగుతుందని ఆకాంక్షించారో కొత్తగూడెం ప్రజలు కూడా అదే మాట చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పొంగులేటి అన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉకంటి.గోపాలరావు, తూము చౌదరి, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, ఆకునూరి కనకరాజు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :