సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ముకుందాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు వీరారెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా గ్రామ గ్రామానికి ఇంటింటికి ప్రచారం చేశారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తెలియపరుస్తూ ఎంపీ అభ్యర్థుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు గ్రామం పెద్దలు పాల్గొన్నారు...
-----------------------
Admin