సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : మండలం గోపాలపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ సోదరులు నిర్మించుకున్న సత్తెమ్మ , ముత్యాలమ్మ దేవతలా విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమనికి ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు హాజరు కావాలిసి ఉండగా అందు బాటులో లేకపోవడం తో పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు వారి తండ్రి ఓజో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పిల్లుట్ల వీరయ్య ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంఛార్జి కుక్కల వెంకన్న పాల్గొనడం జరిగింది గ్రామ ప్రజలను ఉద్దేశించి పిల్లుట్ల వీరయ్య, కుక్కల వెంకన్న మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు కలిసి చేసుకునే పండగ ప్రతి గ్రామంలో కూడా సత్తెమ్మ ముత్యాలమ్మ పండగలు జరుపుకుంటారు సన్నాయి మేళాలతో వేడుకలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించి సంబరంగా జరుపుకోవడం, మాకు ఘనంగా స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది రఘు కు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీకు మంచి భవిష్యత్తు మార్చి చూపిస్తాడు అని అన్నారు తదనంతరం అన్నదానం కార్యక్రమం లో పాల్గోన్నారు ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న, కక్కునూరి శివా రెడ్డి, మన్నెం వేణు, పాల్వాయి మధు,ఆవులపాటి శ్రీను,భూక్యా మహేష్ నాయక్, వానపట్ల నగరజు, పిల్లుట్ల సునీల్, తిరుపతి,వినయ్ గౌడ్, అనీల్ గౌడ్, నాగరాజు యాదవ్, మహేష్, జంగం నరేష్, రజాక్, రఫీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin