సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం రఘు నాథ పాలెం గ్రామంలో ఎంత అంగరంగ వైభవంగా నిర్మించుకున్న మడెలయ దేవాలయానికి ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పిల్లుట్ల రఘు హాజరైనారు. అనంతరం రఘు మాట్లాడుతూ మదేలయ దేవాలయానికి నా వంతు సహకారంగా 1,00,000 రూపాయలు అందించనని రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది. అన్న దానం కార్య క్రమంలో పాల్గొని భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవాలయం కమిటీ మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin