Sunday, 26 July 2026 08:14:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ పట్టణంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి...

Date : 21 August 2023 06:16 AM Views : 353

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : షాద్ నగర్ : దేశ ప్రజల గుండెల్లో రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేసుకున్నారని... పేద ప్రజల భవిష్యత్తును మార్చిన రాజీవ్ గాంధీని దైవ సమానులుగా దేశ ప్రజానీకమంతా భావిస్తున్నారని టిపిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. స్వార్థం లేని రాజకీయ నాయకుల్లో రాజీవ్ గాంధీ ఒకరని, చిన్న వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిస్వాద పరిపాలన అందించిందని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందన్నరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఫరక్ నగర్ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గ్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పిసిసి నెంబర్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, చటాన్ పల్లి కౌన్సిలర్ శ్రీనివాస్, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మసూద్ ఖాన్, ఖదీర్, ముబారక్, అందేమోహన్, హైదర్ గోరి, ఆసిఫ్ గోరి, బాబా, జఫర్ ఖాన్, గణేష్, నవీన్, రాయికల్ శ్రీనివాస్, బచ్చలి నరేష్, గంగనమోని సత్తయ్య, అప్పారెడ్డిగూడ మాజీ సర్పంచ్ మల్లేష్, సీతారాములు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: