సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరిగే సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయండి,,, CPM జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం నాలుగో మహాసభల కడపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈనాడు 25 నుండి 28 తేదీ వరకు సంగారెడ్డి పట్టణాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్కినిస్టు సిపిఎం రాష్ట్ర మహాసభలు రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి అని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు రాష్ట్ర రాష్ట్ర మహాసభల సందర్భంగా ఇంటింటికి సిపిఎం పేరుతో ఈ 20 రోజులపాటు సిపిఎం కార్యకర్తలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తారని కావున ప్రజలు సహకరించాలని అన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర మహాసభలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని కావున ప్రజలు ఈ మహా సభలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతిరాం నాయక్ కొత్త నరసింహులు జిల్లా కమిటీ సభ్యులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin