Monday, 27 July 2026 07:16:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతులకు వేరుశనగ కాయలు పంపిణీ... -మండల వ్యవసాయ అధికారి ఇలియాస్ మహమ్మద్

Date : 29 May 2023 12:02 AM Views : 362

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవరచేరువు మండలంలో గల అన్ని రైతు భరోసా కేంద్రంల నందు సోమవారం నుండి విత్తన వేరుశనగ పంపిణీ చేయడం జరుగుతుంది. మండల వ్యవసాయ అధికారి ఇలియాస్ మహమ్మద్ పేర్కొన్నారు వారు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి విత్తనం కొరకు ఆర్ బి కే లో రిజిస్టరు చేసుకొని డబ్బులు కట్టిన ప్రతి రైతులకు విత్తన పంపిణీ చేయడం జరుగుతుంది.కావున ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే వేరుశనగ విత్తన పంపిణీ ప్రతి రైతు వినియోగించుకోవాలని తెల్పడమైనది. రైతులు తమ సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించాలి. ఇంకా ఎవరైనా రైతులు నమోదు చేసుకొకుండా ఉంటే వెంటేనే వారు తమ ఆధార్ కార్డు కాపీ, ఫోన్ నెంబర్ మరియు పట్టాదార్ పాసుబుక్ కాపీ రైతు భరోసా కేంద్రం నందు చూపించి విత్తనం పొందవచ్చు .వేరుశనగ పంపిణి వివరములు. అర ఎకరం వరకు 30 కేజీలు - రూ1674 అర ఎకరా నుండి ఒక ఎకరం వరకు 60 kg- రూ3348 ఒక ఎకరా లపైన 90 kg- రూ 5022 రేపు ఉదయం11 గంటలకు మండల వ్యవసాయ అధికారి వారి కార్యాలయం నందు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది.కావున ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు,మండల అగ్రీ అడ్వైసరి బోర్డు అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు,మరియు ఇతర ప్రజా ప్రతినిదులు, హాజరు కావాలని మండల వ్యవసాయ అధికారి ఎస్.ఇలియాజ్ మహమ్మద్ కోరడమైనది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: