Sunday, 26 July 2026 12:49:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతులను ఇబ్బంది పెడుతున్న బ్యాంకర్లు బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లగాని సుబ్బు గౌడ్

Date : 11 July 2023 02:10 AM Views : 323

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలం జాన్పహాడ్ ఎస్బిఐ బ్యాంకు లో రైతుల అకౌంట్లు హోల్డ్ చేసి రైతుబంధు నగదు ను రైతులకు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని బహుజన సమాజ్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి బోలగాని సుబ్బుగౌడ్ అన్నారు. సోమవారం నాడు ఆయన పాలకవీడు మండల కేంద్రము లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పధకాన్ని ప్రవేశ పెట్టారు. కాని బ్యాంకర్లు ఆ నగదును మీ పంట రుణం రుణమాఫీ కాలేదు అని రుణం పూర్తిగా చెల్లిస్తేగానీ రైతు బంధు నగదు చెల్లించము అని రైతు బంధు నగదు ను హోల్డు లో పెట్టి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతే రాజు అని మా ప్రభుత్వం లో రైతులకుపెద్ద పీట వేసాము అంటూ గొప్పలు చెప్పుకుంటూ పోతుంది తప్ప రైతులను పట్టించుకోవడం లేదని రైతు బంధు నగదు కి రుణమాఫీ నగదు కి సంభందం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి నా బ్యాంకు వారు లెక్కచేయక పోవడం విడ్డూరంగా ఉందని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మీద కపట ప్రేమ తప్ప వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రైతుబంధు నగదు కి రుణమాఫీకి సంభందం లేకుండా రైతు బంధు నగదు రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: