సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం చింతామనుపల్లి పంచాయతీ లో ఉపాధి పనులను తనిఖీ చేసిన ఎంపీడీఓ పొలప్ప. ఎంపీడీవో పోలప్ప మాట్లాడుతూ ఉపాధి కూలీలకు సూచనలు, సలహాలు ఇవడమైనది మరియు చేసిన పనులు నాణ్యమైన వి ఉండాలని సూచించారు. అదేవిదంగా రోజుకు ఉపాధి కూలీకి రూ 257 రూపాయలు పడే విధముగా పనిచేయాలని ఉపాధి కూలీలకు తెలియచేసారు. ఇందులో ఈ ఓ ఆర్ డి రాజశేఖర్, జేఈ, టెక్నికల్ అసిస్టెంట్ అంజి, ఫీల్డ్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు....
-----------------------
Admin