సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు కందికొండ కవిత - స్వామి గారు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం స్లాబ్ లెవెల్ గోడలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండవ విడతగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో 1,00,000-00 ఒక లక్ష రూపాయలు నగదు జమ చేసినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గార్లకు మరియు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ఎర్రల్ల బాబు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్స్ చెన్నూరి కిరణ్ రెడ్డి మరియు క్లస్టర్ ఇంచార్జీ ఇంగోళి రాజేశ్వరరావు గార్లకు దేశాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తరేణి రాజబాబు మరియు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ మెంబర్లు చల్ల నాగరాజు అసోల సురేష్ నల్లబెల్లి సురేష్ తొగరు గోవర్ధన్ లకు మండల అధికారులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి దిలీప్ గారికి మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు లబ్దిదారులు కందికొండ కవిత -స్వామి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం
-----------------------
Reporter