Monday, 27 July 2026 05:43:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనం గా నిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుక

Date : 10 June 2024 06:35 AM Views : 789

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్రోపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్.టి.యు. ప్రాంతీయ కార్యాలయ ఆవరణ లో సంఘ పతాకాన్ని హుజూర్ నగర్ మండల శాఖ అధ్యక్షులు అత్తి.వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల ప్రమోషన్,బదిలీల షేడ్యూల్ కు ఎటువంటి ఆటంకం కలుగకుండా ప్రభుత్వం నిర్వహించాలని , బడిబాట లో విద్యార్ధుల నమోదు పెంచుటకు, మెరుగైన విద్యను విద్యార్దులకు అందించుటకు ఎస్.టి.యు. కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. నమస్తే ఉపాధ్యాయ పత్రికా సంపాదకీయ సభ్యులు రామిశెట్టి .శ్రీనివాస్ రావు మాట్లాడుతూ “నిజాం ప్రభుత్వ కాలంలో” రిజిస్టర్ కాబడి “జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయ సంఘం” నిరంతరం విద్యాలక్ష్య సాధన ,ఉపాధ్యాయ సంక్షేమం కోసం చరిత్రలో 77 వసంతాలుగా ప్రస్థానం కొనసాగిస్తూ నేడు 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నసంఘం రాష్ట్రోపాధ్యాయ సంఘమని తెలిపారు . రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ముక్కా.మధుసూదన్ రావు బాధ్యతతో పనిచేసి ,హక్కులకై ఉద్యమించే సంఘం ఎస్.టి.యు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ ఎం.వెంకటరమణ ,మఠంపల్లి మండల శాఖ ప్ర.కార్యదర్శి తేరాల.వెంకటేశ్వర్లు , హుజూర్ నగర్ ప్ర.కార్యదర్శి కోటగిరి .శివయ్య ,జి.ప.ఉ.పా.పెదవీడు ప్రధానోపాధ్యాయులు కీత. శ్రీనివాస్ రావు , బి.గోవింద్ నాయక్ , వాసిరెడ్డి .అన్నపూర్ణ ,కర్నే. వెంకటేశ్వరరావు, బుడిగె.గోవిందయ్య ,పరిమి .శ్రీనివాస్ కుమార్,ఆర్ .మంజునాద్ ,చింతల .శ్రీనివాస్ , కుప్పాల .రామమూర్తి,చేపూరి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :