సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజక వర్గం పాల కీడు మండలం జాన్ పహాడ్ దర్గా కు సమీపం లో గల దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పక్కనే మద్యం అమ్మిన ఇద్దరు మహిళలు గండ్ర కోటమ్మ ,గువ్వల సైదమ్మ లు వీరు రావి పహాడు గ్రామానికి చెందిన వారు గా గుర్తించారు. వీరిని ఎక్సైజ్ శాఖ అదుపులోకి తీసుకొని వారి నుండి 12 బీర్లు,40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు.ఈ మద్యం జాన్ పహాడ్ వైన్స్ నుండి కొనుగోలు చేసినట్లుగా తెలంగాణా కు సంబంధించినది గా గుర్తించారు విచారించి కేసు నమోదు చేయడం ఉందని జరుగుతుందని ఎక్సైజ్ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin