Monday, 27 July 2026 05:22:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఐ.ఎన్. టీ.యు సి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన రజాక్ కు పీవీకే 5 గని కార్మికుల ఘన సన్మానం...

Date : 31 January 2024 07:43 AM Views : 268

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ఏరియా ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎన్నుకోబడిన ఎండీ రజాక్ ను  పీవీకే 5 గని లో ఐ ఎన్ టీ యు సి నాయకులు చిలక రాజయ్య ఆధ్వర్యంలో పూల బొకే,శాల్వతో   ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం లో పీవీకే 5 నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సానుభూతి పరులు, రజాక్ కి కొత్తగూడెం ఏరియా ఐ ఎన్ టీ యు సి భాద్యతలు అప్పజెప్పినందుకు ఆనందాన్ని వ్యక్తం  చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  క్రమశిక్షణ, అంకితభావం గలవారని కొత్తగూడెం ఏరియా కార్మిక సమస్యల పై అవగాహన కలిగి, ట్రేడ్ యూనియన్ లో ఎంతో అనుభవం వున్న రజాక్ ని ఏరియా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసిన ఐ ఎన్ టీ యు సి ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐ ఎన్ టీ యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కి ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్బంగా రజాక్  మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియా కార్మికులకు ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరిస్తానని, ఐ ఎన్ టీ యు సి యూనియన్ బలోపేతానికి అందరు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమం లో  చిలక రాజయ్య, సకినాల సమ్మయ్య, ఏరియా స్టోర్ పిట్ భాద్యులు నటరాజ్, వల్లాల సాంబమూర్తి, సారయ్య, సబ్బాని సంపత్,రామ్మోహన్ రావు, కొమ్ము సాంబయ్య, ఈ.శ్రీనివాస్, ఎస్.రామస్వామి, బి.శంకర్, సవీర్, వేణుగోపాల్, రాజకుమార్, నాగరాజ్, డి.రమేష్, సమ్మయ్య, సందీప్, కుమారస్వామి, సామల సందీప్, పాసి, మధుసూదన్, పొన్నాల కృష్ణమూర్తి,శ్రీరాములు మేకల లక్ష్మణ్, రమాకాంత్, చిరంజీవి,గారె రమేష్, గంగరాజు, చిలికి రాజేష్, శంకర్, జాడిప్రసాద్, ఓం ప్రకాష్,చిన్నీ, నాగేశ్వరావు, సన్నీ,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :