సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడే పల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన బూర బాల గురువులు యాదవ్ గత వారం మరణించడం జరిగింది. పిల్లుట్ల రఘన్న ఆదేశాల మేరకు నియోజక వర్గ ఇంచార్జీ కుక్కల వెంకన్న వారి కుటుంబాన్ని పరామర్శించి అన్నివేళలా మీ కుటుంబానికి తోడుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు అందరూ కూడా నవంబర్ 30న జరిగే ఎలక్షన్లలో సింహం గుర్తుకు ఓటేసి రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.. రఘున్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ఊరి సమస్యను,ప్రజల సమస్యలను తీరుస్తాడున్నారు. అలు పెరుగని ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్న పిల్లుట్ల రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.రానున్నది రఘున్న రాజ్యం అని దానిలో ప్రజలే పాలకులు అని, పార్టీలతో సంబంధం లేకుండా మన సమస్యలను మనమే తీర్చుకో వచ్చునని అధికారంలో లేక పోయినా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తారని ప్రజలందరూ సింహం గుర్తుకు ఓటు వేసి పిల్లుట్ల రఘు గెలుపుకు భాగస్వాములు కావాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో యాల్లవుల శివ శంకర్ యాదవ్, బుర్ర కోటయ్యా, బుర్ర చిన్న కోటయ్య, గురుస్వామి, బుర్ర సైదులు,చందర్ నాయక్, సైదులు, వెంకటేశ్వర్లు, గ్రామస్తులు,రఘు అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, సింహం గుర్తు కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉ పాల్గొన్నారు.
-----------------------
Admin